0
అధ్యాయములు
0
వచనములు
0
శిష్యుడు
0
దేవుని కుమారుడు

ప్రాధమిక సమాచారము

పుస్తకము పేరు: యోహాను సువార్త

రచయిత: యోహాను

విభాగము: క్రొత్త నిబంధన

వర్గము: సువార్తలు

రచనాకాలము: క్రీ. శ 85 – 90

చరిత్ర కాలము: క్రీ. పూ 0 – క్రీ. శ 30

వ్రాయబడిన స్థలము: యెరుషలేము

ఎవరికొరకు: ఇశ్రాయేలు ప్రజల కొరకు

గణాంకములు

పుస్తకము సంఖ్య: 43

క్రొత్త నిబంధన నందు: 4

సువార్తల నందు: 4

అధ్యాయములు: 21

వచనములు: 879

ముఖ్యమైన వ్యక్తులు

యేసు

యోహాను

బాప్తిస్మమిచ్చు యోహాను

శిష్యులు

మరియ

మార్త

లాజరు

యేసు తల్లియైన మరియ

పిలాతు

మగ్ధలేనే మరియ

ముఖ్యమైన ప్రదేశములు

కానా

కపెర్నహూము

యెరుషలేము

సమరయ

బెత్సయిదా

బేతనియ

ముఖ్య వచనము(లు)

 మరియు అనేకమైన యితర సూచకక్రియలను యేసు తన శిష్యుల యెదుట చేసెను; అవి యీ గ్రంథమందు వ్రాయబడి యుండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను (20:30, 31)

యోహాను సువార్త అవగాహన

గ్రంధము యొక్క సారాంశము, విశేషములు

గ్రంథములో దేవుని ప్రత్యక్షత

నేర్చుకొనవలసిన పాటములు

స్తుతి, ఆరాధన అంశములు

గ్రంధ నిర్మాణము