ఆదికాండము ప్రశ్నలు

కయీను భార్య ఎవరు? కయీను భార్య అతని సహోదరియా?2020-05-02T16:24:03+05:30

కయీను భార్య ఎవరో బైబిల్ ఖచ్చితంగా చెప్పుటలేదు. కయీను భార్య అతని సహోదరి, లేక మేనకోడలు, లేక ముది-మేనకోడలు అనేది మాత్రమే ఒక జవాబు కావచ్చు. హేబెలును చంపినప్పుడు కయీను యొక్క వయస్సు ఎంతో బైబిల్ చెప్పుటలేదు (అది. 4:8). వారు ఇరువురు రైతులు కాబట్టి, వారు పెద్దవారైయుండు, తమ తమ కుటుంబాలు కలిగియుండి ఉండవచ్చు. హేబెలు మరణించే సమయానికి ఆదాము హవ్వలు అనేక మంది పిల్లలకు జన్మనిచ్చియుండవచ్చు. వారికి ఖచ్చితంగా తరువాత అనేక మంది పిల్లలు పుట్టియుండవచ్చు (అది. 5:4). హేబెలును చంపిన తరువాత కయీను తన ప్రాణము కొరకు భయపడెను అంటే (ఆది. 4:14), అప్పటికే ఆదాము హవ్వలకు మరి చాలా మంది పిల్లలు, మనువాళ్ళు, మనవరాండ్రు ఉండియుండవచ్చు. కయీను భార్య (అది. 4:17) ఆదాము హవ్వల యొక్క కుమార్తె లేక మనవరాలు కావచ్చు.

ఆదాము హవ్వలు మొదట (మరియు ఏకైక) మానవులు కాబట్టి, వారు వారి మధ్యలో వివాహం చేసుకొనుట తప్ప వారికి వేరే వికల్పం లేదు. కుటుంబ-వివాహాల యొక్క అవసరత ముగియబడేవరకు అనగా చాలా కాలం తరువాత వరకు దేవుడు కుటుంబ-వివాహాలను ఖండించలేదు (లేవీ. 18:6-18). నేడు అగమ్యాగమన సంబంధాల వలన జన్యు అపాంగము కలిగిన పిల్లలు పుట్టుటకు గల కారణం అనగా ఒకే జన్యు గుణములు కలిగిన ఇద్దరు (అనగా, సహోదరి సహోదరులు) పిల్లలు కనుట, వారిలోని బలహీన గుణములు ఎక్కువగా వారిలోకి వస్తాయి. వేర్వేరు కుటుంబాలకు చెందిన ప్రజలు పిల్లలను కనినప్పుడు, తల్లిదండ్రులిద్దరు ఒకే విధమైన బలహీన జన్యు గుణములు కలిగియుండుట సాధ్యము కాదు. తరము నుండి తరము వరకు అందించుచుండగా శతాబ్దాలు తరబడి మానవుల జన్యు గుణములు బహుగా “కలుషితం” అయిపోయాయి. ఆదాము హవ్వలలో ఎలాంటి జన్యు బేదములు లేవు, కాబట్టి వారికి మరియు మొదటి కొన్ని తరముల వారికి మనకంటే ఎక్కువ మరియు గొప్ప ఆరోగ్య స్థాయి కలిగియుండేవారు. ఆదాము హవ్వల పిల్లలలో ఎలాంటి జన్యు బేదములు లేవు. అందువలన, వారు వారి మధ్యలో వివాహం చేసుకొనుట సురక్షితము.

దేవుడు చెడును సృష్టించాడా?2020-05-02T16:23:11+05:30

దేవుడు అన్నిటిని సృష్టించిన యెడల, చెడు కూడా దేవుడే సృష్టించాడని ఆరంభంలో అనిపిస్తుంది. అయితే, చెడు అనేది ఒక రాయి లేక విద్యుత్తు వలె ఒక “వస్తువు” కాదు. మీరు ఒక గిన్నెడు చెడును కలిగియుండలేరు. చెడు దానంతట అదే ఉండదు; అది వాస్తవానికి మంచి లేకుండా ఉండుట. ఉదాహరణకు, గుంటలు వాస్తవాలేగాని అవి ఏదోఒకదానిలో ఉంటాయి. మట్టి లేకపోవుటను మనం గుంట అని అంటాం, అయితే దానిని మట్టి నుండి వేరుచేయలేము. కాబట్టి దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఆయన సృష్టించిన ప్రతిది మంచిదే అన్న మాట నిజమే. దేవుడు చేసిన ఒక మంచిది ఏమిటంటే మంచిని ఎన్నుకొనే శక్తి కలిగిన జీవులను చేయుట. ఒక నిజమైన వికల్పం కలిగియుండుటకు, నిర్ణయించుటకు మంచికి వేరుగా మరొకటి ఉండుటకు దేవుడు ఏదోకదానికి అనుమతి ఇవ్వాలి. కాబట్టి, మంచిని ఎన్నుకొనుటకు లేక మంచిని తిరస్కరించుటకు (చెడు) ఈ స్వతంత్ర దూతలకు మరియు మానవులకు దేవుడు అవకాశం ఇచ్చాడు. రెండు మంచి వస్తువుల మధ్య ఒక చెడ్డ సంబంధం ఉన్నప్పుడు దానిని మనం చెడు అని పిలుస్తాము, కాని అది దేవుడు సృష్టించిన “వస్తువై” ఉండవలసిన అవసరం లేదు.

మరొక ఉదాహరణ సహాయం చేస్తుంది అనుకుంటున్నాను. “చలి ఉందా?” అని ఒక వ్యక్తిని అడిగినప్పుడు, “అవును” అని జవాబు కావచ్చు. అయితే, ఇది సరికాదు. చలి ఉండదు. చలి అనేది వేడి లేకపోవుట. అదే విధంగా, చీకటి ఉండదు; అది వెలుగు లేకపోవుట. చెడు అనగా మంచి లేకపోవుట, లేదా, చెడు అనగా దేవుడు లేకపోవుట. దేవుడు చెడును సృష్టించవలసిన అవసరం లేదు, కాని ఆయన మంచి లేకపోవుటకు అనుమతి ఇచ్చాడు.

దేవుడు చెడును సృష్టించలేదు, కాని అయన చెడుకు అనుమతి ఇచ్చాడు. చెడు యొక్క సాధ్యతను దేవుడు అనుమతించని యెడల, మానవులు మరియు దూతలు దేవుని ఒక బాధ్యతగా సేవిస్తారేగాని, నిర్ణయాత్మకంగా సేవించరు. తమ “ప్రోగ్రామింగ్” వలన ఆయనకు ఇష్టమైన విధంగా మాత్రమే పని చేసే “రోబో”లను ఆయన కోరలేదు. మనకు నిజముగా స్వయెచ్చ ఉండుటకు మరియు ఆయనను సేవించాలా వద్దా అని మనం సొంతగా ఎన్నుకొనుటకు వీలుగా దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు.

మితమైన మానవులుగా, అమితమైన దేవుని మనం ఎన్నడు పూర్తిగా అర్థం చేసుకోలేము (రోమా. 11:33-34). కొన్ని సార్లు దేవుడు ఒక విషయమును ఎందుకు చేస్తున్నాడో మనకు అర్థమైయ్యింది అని అనుకుంటాము, కాని అది వేరే ఉద్దేశం కొరకు దేవుడు చేశాడని తరువాత కనుగొంటాము. దేవుడు విషయములను పవిత్రమైన నిత్య దృష్టితో చూస్తాడు. మనం విషయములను పాపపు, భూలోక, తాత్కాలిక దృష్టి నుండి చూస్తాము. ఆదాము హవ్వలు పాపము చేస్తారని మరియు తద్వారా మానవజాతి అంతటికీ చెడు, మరణం, మరియు శ్రమను తెస్తారని తెలిసికూడా దేవుడు మనుష్యుని భూమి మీద ఎందుకు ఉంచాడు? దేవుడు మనందరినీ సృష్టించి శ్రమలు లేని పరిపూర్ణమైన పరలోకంలో ఎందుకు ఉంచలేదు? నిత్యత్వమునకు ఈ వైపు నుండి ఈ ప్రశ్నలకు సరైన జవాబులు మనం ఇవ్వలేము. దేవుడు చేయు ప్రతిది పవిత్రమైనదని పరిపూర్ణమైనదని మరియు తుదకు దేవునికి మహిమను తెస్తుందని మాత్రం మనకు తెలుసు. మనం ఆయనను ఆరాధన చేయుటలో మనకు నిజమైన వికల్పమును ఇచ్చుటకు దేవుడు చెడు యొక్క సాధ్యతను అనుమతించాడు. దేవుడు చెడును సృష్టించలేదుగాని, దానిని అనుమతించాడు. అయన చెడును అనుమతించని యెడల, మన సొంత చిత్తము యొక్క నిర్ణయముతో గాక ఒక బాధ్యతగా మనం ఆయనను ఆరాధించేవారము.

దేవుని ఎవరు సృష్టించారు? దేవుడు ఎక్కడ నుండి వచ్చాడు?2020-05-02T16:22:09+05:30

ఆని వస్తువులకు ఒక కారణం అవసరం అయితే, దేవునికి కూడా ఒక కారణం కావాలనేది నాస్తికులు మరియు సంశయవాదుల యొక్క సామాన్య వాదము. ఒకవేళ దేవునికి కారణం అవసరమైతే, దేవుడు దేవుడు కాదు అనేది ముగింపు (మరియు దేవుడు దేవుడు కానియెడల, అప్పుడు దేవుడే లేడు). “దేవుని ఎవరు సృష్టించారు?” అనేది మన సామాన్య ప్రశ్న కంటే కొంత క్లిష్టమైన ప్రశ్న. ఏమి కూడా శూన్యము నుండి రాదని అందరికి తెలుసు. కాబట్టి, దేవుడు “ఒకరు” అయిన యెడల, ఆయనకు కూడా ఒక కారణం ఉండాలి కదా?

ఇది దేవుడు ఏదో ఒక దాని నుండి వచ్చాడు అని మరియు అది ఎక్కడ నుండి అనే ఒక అబద్ద ఆలోచనను ఇస్తుంది కాబట్టి ఇది క్లిష్టమైన ప్రశ్న. ఇది అర్థములేని ప్రశ్న అనేదే దీని జవాబు. “నీలిరంగు యొక్క వాసన ఎలా ఉంటుంది?” అని అడిగినట్లు ఉంది ఇది. నీలిరంగు వాసన ఇచ్చు పదార్థం కాదు కాబట్టి, ఆ ప్రశ్నే సరికానిది. అదే విధంగా, దేవుడు కూడా సృష్టించబడిన వస్తువుల కోవలో లేడు. దేవుడు కారణము లేనివాడు మరియు సృష్టించబడనివాడు-ఆయన కేవలం ఉన్నాడు అంతే.

ఇది మనకు ఎలా తెలుసు? శూన్యం నుండి ఏమి రాదని మనకు తెలుసు. కాబట్టి, ఒకానొకప్పుడు ఏమి లేని శూన్య సమయం ఉండియుంటే, దానిలో నుండి ఏది ఉనికిలోనికి వెచ్చేది కాదు. కాని వస్తువులు ఉన్నాయి. కాబట్టి, కాబట్టి, ఎన్నడు కూడా ఏమి లేకుండా లేదు కాబట్టి, ఏదో ఒకటి ఎల్లప్పుడూ ఉనికిలో ఉండియుండాలి. ఆ ఉండియుండాలి అనే దీనినే మనం దేవుడు అని అంటాము. దేవుడు అన్నిటిని సృష్టించిన సృష్టించబడని కారణము లేనివాడు. దేవుడు లోకములో సమస్తమును సృష్టించిన సృష్టించబడని సృష్టికర్త.

త్రిత్వమును గూర్చి బైబిల్ ఏమి చెబుతుంది?2020-05-02T16:21:14+05:30

క్రైస్తవ సిద్ధాంతమైన త్రిత్వములోని కష్టమైన విషయం ఏమిటంటే దానిని తగిన విధంగా వివరించే మార్గము లేదు. త్రిత్వం అనే ఆలోచనను ఏ మానవుడు కూడా సంపూర్ణంగా అర్థం చెసుకొనలేడు, వివరించుట ప్రక్కన పెట్టండి. దేవుడు మనందరికంటే మితిలేనంత గొప్పవాడు; కాబట్టి, మనం ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆశించకూడదు. తండ్రి దేవుడని, యేసు దేవుడని, మరియు పరిశుద్ధాత్ముడు దేవుడని బైబిల్ బోధిస్తుంది. ఒకే దేవుడు ఉన్నాడని కూడా బైబిల్ బోధిస్తుంది. త్రిత్వంలోని ముగ్గురు వ్యక్తిత్వాల యొక్క అనుబంధమును గూర్చి కొన్ని సత్యములను మనం అర్థం చేసుకోగలిగినప్పటికీ, చివరికి, అది మానవ జ్ఞానమునకు అందేదికాదు. అంటే, త్రిత్వం సత్యం కాదని మరియు బైబిల్ బోధలపై ఆధారపడిలేదని కూడా అర్థం కాదు.

త్రిత్వం అనగా ఏకైక దేవుడు మూడు వ్యక్తిత్వాలలో ఉండుట. అయితే ఇది ఏ విధంగా కూడా ముగ్గురు దేవుళ్ళను సూచించుట లేదని అర్థం చేసుకోండి. ఈ అంశమును చదువునప్పుడు “త్రిత్వం” అనే మాట లేఖనములో లేదని మనస్సులో పెట్టుకోండి. ఇది త్రియేక దేవుని వర్ణించుటకు ఉపయోగించబడిన ఒక పదం-దేవునిలో మూడు కలిసియుండు, కలిసి-నిత్యముండు వ్యక్తిత్వాలు ఉన్నారు. అయితే “త్రిత్వము” ప్రాతినిథ్యం వహించు ఆలోచన మాత్రం లేఖనములో ఉన్నదనునది ముఖ్యమైన విషయం. దేవుని వాక్యం త్రిత్వమును గూర్చి ఈ క్రింద విషయములను చెబుతుంది:

1) ఒకే దేవుడు ఉన్నాడు (ద్వితీ. 6:4; 1 కొరింథీ. 8:4; గలతీ. 3:20; 1 తిమోతి 2:5).

2) త్రిత్వములో ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నారు (ఆది. 1:1, 26; 3:22; 11:7; యెషయా 6:8, 48:16, 61:1; మత్తయి 3:16-17, 28:19; 2 కొరింథీ. 13:14). ఆది. 1:1లో, Elohim అనే హెబ్రీ బహువచన నామవాచకం ఉపయోగించబడింది. ఆది. 1:26, 3:22, 11:7 మరియు యెషయా 6:8లో, “మా” కొరకు అనే బహువచన సర్వనామం ఉపయోగించబడింది. Elohim అను పదం మరియు “మా” అను సర్వనామం, హెబ్రీ భాషలో ఖచ్చితంగా రెండు కంటే ఎక్కువ మందిని సూచిస్తుంది. త్రిత్వమునకు ఇది స్పష్టమైన వాదన కానప్పటికీ, ఇది దేవునిలో బహుళత్వమును సూచిస్తుంది. దేవునికి హెబ్రీ పదమైన Elohim ఖచ్చితముగా త్రిత్వమును సూచిస్తుంది.

యెషయా 48:16 మరియు 61:1లో, తండ్రి మరియు పరిశుద్ధాత్మను సంబోధిస్తూ కుమారుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు మాట్లాడుతున్నాడని చూచుటకు యెషయా 61:1ని లూకా 4:14-19తో పోల్చండి. మత్తయి 3:16-17 యేసు బాప్తిస్మమునకు సంబంధించిన సంఘటనలను వివరిస్తుంది. మత్తయి 28:19 మరియు 2 కొరింథీ. 13:14 త్రిత్వంలోని ముగ్గురు విశేష వ్యక్తిత్వాలకు ఉదాహరణగా ఉంది.

3) త్రిత్వములోని సభ్యులు అనేక లేఖన భాగాలలో ఒకరితో మరొకరు భిన్నంగా చూపబడ్డారు. పాత నిబంధనలో “LORD” (యెహోవా) అను పదం “Lord” (ప్రభువు) అనే పదమునకు భిన్నంగా చూపబడినది (ఆది. 19:24; హోషేయ 1:4). యెహోవాకు కుమారుడున్నాడు (కీర్తనలు 2:7, 12; సామెతలు 30:2-4). “యెహోవా” (సంఖ్యా. 27:18) మరియు “దేవుని” (కీర్తనలు 51:10-12) నుండి ఆత్మ భిన్నంగా చూపించబడెను. కుమారుడైన దేవుడు తండ్రియైన దేవుని నుండి భిన్నంగా చూపించబడెను (కీర్తనలు 45:6-7; హెబ్రీ. 1:8-9). క్రొత్త నిబంధనలో, సహాయకుడైన పరిశుద్ధాత్మను పంపించుట కొరకు యేసు తండ్రితో మాట్లాడుచున్నాడు (యోహాను 14:16-17). యేసు తన్ను తాను తండ్రిగా లేక పరిశుద్ధాత్మగా పరిగణించుకొనలేదని ఇది చూపిస్తుంది. క్రొత్త నిబంధనలో యేసు తండ్రితో మాట్లాడుతున్న ఇతర సందర్భాలను పరిగణించండి. అయన తనలో తాను మాట్లాడుకొనుచున్నాడా? లేదు. ఆయన త్రిత్వములో మరొక వ్యక్తియైన తండ్రితో మాట్లాడుతున్నాడు.

4) త్రిత్వంలో పర్తి సభ్యుడు దేవుడే. తండ్రి దేవుడు (యోహాను 6:27; రోమా. 1:7; 1 పేతురు 1:2). కుమారుడు దేవుడు (యోహాను 1:1, 14; రోమా. 9:5; కొలొస్సి. 2:9; హెబ్రీ. 1:8; 1 యోహాను 5:20). పరిశుద్ధాత్ముడు దేవుడు (అపొ. 5:3-4; 1 కొరింథీ. 3:16).

5) త్రిత్వములో ఆధీనత్వము ఉంది. పరిశుద్ధాత్ముడు తండ్రి మరియు కుమారుని ఆధీనంలో ఉన్నట్లు లేఖనం చూపిస్తుంది. ఇది అంతరంగ అనుబంధం మరియు త్రిత్వంలో ఏ వ్యక్తి యొక్క దైవత్వమును కూడా ఇది నిరాకరించదు. అవధులులేని దేవుని మన మితమైన ఆలోచన అర్థం చేసుకోలేని భాగమిది. కుమారుని గూర్చి లూకా 22:42, యోహాను 5:36, యోహాను 20:21, మరియు 1 యోహాను 4:14 చూడండి. పరిశుద్ధాత్మను గూర్చి యోహాను 14:16, 14:26, 15:26, 16:7, మరియు ముఖ్యంగా యోహాను 16:13-14 చూడండి.

6) త్రిత్వంలో సభ్యులకు వేర్వేరు వ్యక్తిగత పనులు ఉన్నాయి. తండ్రి సర్వలోకమునకు నిధి మరియు కారకుడుగా ఉన్నాడు (1 కొరింథీ. 8:6; ప్రకటన 4:11); దైవిక ప్రత్యక్షత (ప్రకటన 1:1); రక్షణ (యోహాను 3:16-17); మరియు యేసు యొక్క మానవ క్రియలు (యోహాను 5:17, 14:10). తండ్రి ఈ విషయములన్ని ఆరంభించువాడు.

తండ్రి ఈ క్రింద కార్యములు కుమారుని ద్వారా చేస్తాడు: లోకము యొక్క సృష్టి మరియు కొనసాగింపు (1 కొరింథీ. 8:6; యోహాను 1:3; కొలొస్సీ. 1:16-17); దైవిక ప్రత్యక్షత (యోహాను 1:1, 16:12-15; మత్తయి 11:27; ప్రకటన 1:1); మరియు రక్షణ (2 కొరింథీ. 5:19; మత్తయి 1:21; యోహాను 4:42). తండ్రి ఈ కార్యములన్ని రాయబారిగా వ్యవహరించు తండ్రి ద్వారా చేస్తాడు.

తండ్రి ఈ క్రింద కార్యములు పరిశుద్ధాత్ముని ద్వారా చేస్తాడు: లోకము యొక్క సృష్టి మరియు కొనసాగింపు (ఆది. 1:2; యోబు 26:13; కీర్తనలు 104:30); దైవిక ప్రత్యక్షత (యోహాను 16:12-15; ఎఫెసీ. 3:5; 2 పేతురు 1:21); రక్షణ (యోహాను 3:6; తీతు. 3:5; 1 పేతురు 1:2); మరియు యేసు కార్యములు (యెషయా 61:1; అపొ. 10:38). ఈ విధంగా తండ్రి అన్ని పనులు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేస్తాడు.

త్రిత్వము కొరకు ఉదాహరణలు రూపించుటకు అనేక ప్రయత్నాలు చేయబడ్డాయి. అయితే, ప్రఖ్యాతిగాంచిన ఏ ఉదాహరణ కూడా పరిపూర్ణంగా ఖచ్చితమైనది కాదు. గుడ్డు (లేక ఆపిల్) దానిలో విఫలమవుతాయి, టెంకు, తెలుపు, మరియు పసుపు సొన గుడ్డులో భాగములేగాని గుడ్డు కాదు, అలాగే తోలు, పండు, మరియు గింజలు ఆపిల్ లో భాగములే గాని ఆపిల్ కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు దేవునిలో భాగములు కాదు; వారిలో ప్రతి ఒక్కరు దేవుడైయున్నారు. నీటి ఉదాహరణ కొంత వరకు మేలైనది, కాని అది కూడా త్రిత్వమును సంపూర్ణంగా వర్ణించదు. ద్రవ్యం, ఆవిరి, మరియు మంచు గడ్డ నీరు యొక్క మూడు రూపములు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు దేవుని యొక్క రూపములు కారు, వారిలో పర్తి వారు దేవుడు. కాబట్టి, ఈ ఉదాహరణలు మనకు త్రిత్వమును గూర్చి కొంత అవగాహన ఇచ్చుచున్నప్పటికీ, ఆ అవగాహన స్పష్టమైనది కాదు. అవధులు లేని దేవుడు మితమైన ఉదాహరణలతో వర్ణించబడలేడు.

త్రిత్వ సిద్ధాంతము క్రైస్తవ సంఘ చరిత్ర అంతటిలో ఒక వేర్పాటువాద సమస్యగా ఉంది. త్రిత్వము యొక్క ప్రాముఖ్యమైన అంశాలు దేవుని వాక్యంలో స్పష్టముగా ఇవ్వబడినప్పటికీ, కొన్ని ప్రక్క సామాన్య స్పష్టముగా ఇవ్వబడలేదు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, మరియు పరిశుద్ధాత్ముడు దేవుడు-కాని ఒకే దేవుడు ఉన్నాడు. ఇది బైబిల్ సిద్ధాంతమైన త్రిత్వము. దానిని మించి, సమస్యలన్ని, కొంత వరకు వాదించదగినవి మరియు ప్రాముఖ్యమైనవి కావు. మన మితమైన మానవ మనస్సులతో త్రిత్వమును సంపూర్ణంగా నిర్వచించుటకు ప్రయత్నించుట కంటే, దేవుని గొప్పతనం మరియు ఆయన యొక్క మితములేని గొప్ప స్వభావముపై దృష్టిపెట్టుట మనకు మేలు కలిగిస్తుంది. “కాబట్టి నేనడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్రిల్లిరా? అట్లన రాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణకలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినయెడల వారి పరిపూర్ణత యెంత యెక్కువగా ఐశ్వర్యకరమగును!” (రోమా. 11:33-34).

దేవుడు వాస్తవమైనవాడా? దేవుడు వాస్తవమైన వాడని నేను ఎలా తెలుసుకోగలను?2020-05-02T16:20:08+05:30

దేవుడు వాస్తవమైన వాడని మనకు తెలుసు ఎందుకంటే ఆయన మూడు విధాలుగా మనకు బయలుపరచుకున్నాడు: సృష్టి ద్వారా, తన వాక్యము ద్వారా, మరియు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా.
దేవుని ఉనికికి గల మామూలు ఆధారము ఆయన చేసినదే అయి ఉంది. “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20). “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది” (కీర్తన. 19:1).

ఒకవేళ ఏదైనా ఒక పొలము మధ్యలో ఒక చేతి గడియారాన్ని మీరు కనుగొంటే, అది శూన్యం నుండి అలా “ప్రత్యక్షమైంది” అనో లేదా అది అక్కడే ఎప్పుడు నుండో ఉన్నదనో మీరు అనుకోరు. ఆ గడియారం యొక్క రూపాన్ని బట్టి దానికి ఒక రూపకర్త ఉన్నాడని మీరు అనుకుంటారు. కాని మన చుట్టూ కూడా మిక్కిలి గొప్పదైన రూపము మరియు ఖచ్చితత్వము ఉన్నాయి. మనము సమయమును కొలిచేది మన చేతిగడియారముల మీద ఆధారపడి కాదు, కాని దేవుని చేతి పనియైన భూమి యొక్క నిత్యకృత్యమైన భ్రమణమును (మరియు సీసియం 133 అనే అణువు యొక్క రేడియోధార్మిక లక్షణములను) ఆధారము చేసికొని. ఈ విశ్వము గొప్ప రూపాన్ని చూపుతుంది, మరియు ఇది ఒక గొప్ప రూపకర్త ఉన్నాడని వాదిస్తుంది.

ఒకవేళ మీరు ఏదైనా సంకేత భాషలో ఉన్న సందేశాన్ని కనుగొంటే, ఆ సంకేతాలను విప్పుటకు ప్రయత్నిస్తారు. ఈ సందేశమును పంపిన తెలివైన పంపకుడు ఒకడు ఉన్నాడని, ఆ సంకేతాలను సృష్టించినవాడు ఉన్నాడని మీరు అనుకుంటారు. మన శరీరములలోని ప్రతి కణములో మనము మోసే DNA “సంకేతము” ఎంతటి సంక్లిష్టమైనది? ఈ DNA యొక్క సంక్లిష్టత మరియు ఉద్దేశ్యము ఆ సంకేతమును వ్రాసిన ఒక తెలివైన రచయితను సూచించుట లేదా?

దేవుడు జటిలమైన మరియు బాగుగా శృతి చేయబడిన భౌతిక ప్రపంచమును సృష్టించడమే కాదు; ప్రతి ఒక్కరి హృదయములో నిత్యత్వమును గూర్చిన ఒక ఆలోచనను కూడా నేర్పాడు (ప్రసంగి 3:11). మన కంటికి కనబడే దాని కంటే జీవితమునకు ఎక్కువైనది ఎదో ఉందని, ఈ భూమిపై జరిగే దినచర్య కంటే ఉన్నతమైన మనుగడ ఎదో ఉందని మానవాళికి ఒక అంతర్గత ఆలోచన ఉంది. నిత్యత్వమును గూర్చిన మన భావన రెండు విధాలుగా తేటపడుతుంది: చట్టముల నిర్మాణం మరియు ఆరాధన.

చరిత్ర అంతటిలో గల అనేక నాగరికతలు కొన్ని నైతిక చట్టములను గణ్యము చేశారు, ఇవి ఆశ్చర్యకరంగా ఒక సంస్కృతి నుండి ఇంకొక సంస్కృతితో పోలిస్తే ఒకే విధంగా ఉన్నటువంటివి. ఉదాహరణకు, ప్రేమ అనే ఆదర్శము విశ్వవ్యాప్తంగా గణ్యము చేయబడినది, కాని అబద్ధం అనే కార్యం విశ్వవ్యాప్తంగా ఖండించబడినది. ఈ సామాన్యమైన నైతికత –తప్పు ఒప్పులు గూర్చిన ఈ విశ్వ జ్ఞానం – మనకు ఇట్టి ఆలోచనలను ఇచ్చిన ఒక ఉన్నతమైన నైతిక వ్యక్తిని సూచిస్తుంది.

అదే విధంగా, సంస్కృతులకు అతీతంగా ప్రపంచవ్యాప్త ప్రజలు ఒక విధమైన ఆరాధన విధానాన్ని అలవర్చుకున్నారు. ఆ ఆరాధన యొక్క వస్తువు మారవచ్చు, కాని మానవునిగా ఉండుటకు “ఉన్నత శక్తి” ఒకటి ఉంది అనే ఆలోచన తిరస్కరించలేని భాగము. ఆరాధించుటకు గల మన వాంఛ దేవుడు మనలను “తన పోలికలో” చేశాడు అనుదానితో అనునయిస్తుంది (ఆది. 1:27).

దేవుడు తన వాక్యమైన పరిశుద్ధ గ్రంధము ద్వారా కూడా తనను మనకు ప్రత్యక్షపరచుకున్నాడు. లేఖనముల అంతటిలో దేవుని యొక్క ఉనికి అనునది స్వయం-ఆధారిత వాస్తవముగా ఉంది (ఆది. 1:1; నిర్గమ. 3:14). మనిషి స్వీయచరిత్రను వ్రాసేటప్పుడు, తన సొంత ఉనికిని నిరూపించుకొనుటలో సమయాన్ని వృద్ధా చేయడు. అలాగే, దేవుడు తన పుస్తకములో ఆయన ఉనికిని నిరూపించుకుంటూ కాలయాపన చేయడు. పరిశుద్ధ గ్రంధము యొక్క జీవితములను మార్చే గుణం, దాని యదార్ధత, మరియు దాని వ్రాయుటలో కలిసి వచ్చిన అనేకమైన సూచక క్రియలు ఒక లోతైన దృష్టికిఉత్తరువుగా ఉన్నాయి.

దేవుడు తనను మనకు ప్రత్యక్షపరచుకున్న మూడవ విధానం యేసుక్రీస్తు అనే తన కుమారుని ద్వారా (యోహాను 14:6-11). “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను 1:1, 14; కొలస్సీ. 2:9 కూడా చూడండి).

ఆశ్చర్యకరమైన యేసు జీవితంలో ఆయన పాత నిబంధన ధర్మశాస్త్రమును పరిపూర్ణంగా అనుసరించాడు మరియు మెస్సియను గూర్చిన ప్రవచనములను కూడా నెరవేర్చాడు (మత్తయి 5:17). తన సందేశమును అధీకృతం చేసి తన దైవత్వమునకు సాక్ష్యముగా దయగల అనేక కార్యములను మరియు బహిరంగ సూచనలను జరిగించాడు (యోహాను 21:24-25). అప్పుడు, తన శిలువ మరణమునకు మూడు దినములు తరువాత, మృతులలో నుండి ఆయన లేచాడు, ఈ వాస్తవం అనేకమంది ప్రత్యక్షసాక్షుల ద్వారా నిరూపించబడింది (1 కొరింథీ. 15:6). యేసు ఎవరు అనే విషయంపై చారిత్రక కథనాలు చాలా “ఋజువులతో” నిండి ఉన్నాయి. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, “ఇది యొక మూలను జరిగిన కార్యము కాదు” (అపొ.కా. 26:26).

దేవుని గురించి సొంత ఆలోచనలు కలిగియుండి ఆధారములను వారికి అనుగుణ్యంగా చదివే సంశయవాదులు ఎప్పుడు ఉంటారని మనం గ్రహించాము. మరియు కొంత మంది ఉంటారు వారిని ఎట్టి ఋజువులు కూడా ఒప్పుకొనేటట్లు చేయలేవు (కీర్తన. 14:1). ఇది అంతయు విశ్వాసము ద్వారానే జరుగుతుంది (హెబ్రీ. 11:6).

దేవుడు ఉన్నాడా? దేవుని ఉనికికి ఆధారములు ఉన్నాయా?2020-05-02T16:19:02+05:30

దేవుని యొక్క ఉనికి నిరూపించనులేము లేదా ఒప్పక ఉండనూలేము. పరిశుద్ధ గ్రంధము చెప్తుంది దేవుడు ఉన్నాడని విశ్వాసముతో మనము నమ్మాలని: “విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా” (హెబ్రీ. 11:6). దేవుడు అలా గనుక అనుకుని ఉంటే, ఆయన ఉన్నాడని అందరికి ప్రత్యక్షమై ప్రపంచమంతటికి నిరూపించేవాడు. కాని ఆయన అది చేసియుంటే, విశ్వాసము యొక్క అవసరత ఉండేది కాదు. “యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను” (యోహాను 20:29).

అయినప్పటికీ, దీనికి అర్ధం దేవుని ఉనికికి ఆధారం లేదు అని కాదు. పరిశుద్ధ గ్రంధం చెప్తుంది, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి” (కీర్తన. 19:1-4). నక్షత్రములను చూచినప్పుడు, విశ్వము యొక్క విస్తీర్ణతను అర్ధం చేసుకొనినప్పుడు, ప్రకృతి యొక్క వింతలను పరిశీలించినప్పుడు, సూర్యాస్తమయము యొక్క అందమును చూచినప్పుడు– ఇవన్నియు సృష్టికర్తయైన దేవుని వైపు మనలను చూపిస్తున్నవి. ఇవన్నియు చాలవన్నట్లు మన హృదయములలో కూడా దేవుని గురించి ఒక ఆధారం ఉంది. ప్రసంగి 3:11 చెప్తుంది, “…ఆయన శాశ్వతకాల జ్ఞానమును నరుల హృదయమందుంచి యున్నాడు.” మన అంతరంగములో మనకు ఈ జీవితము తరువాత మరియు ఈ ప్రపంచము తరువాత ఏదో ఉన్నదన్న ఒక గ్రహింపు ఉంది. తెలివిగా ఈ జ్ఞానాన్ని తిరస్కరించవచ్చును గాని, మనలో మరియు మన చుట్టూ ఉన్న దేవుని ప్రసన్నత స్పష్టంగానే ఇంకను ఉంది. అయినా కూడా, కొందరు దేవుని ఉనికిని విస్మరిస్తారని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకొందురు” (కీర్తన. 14:1). చరిత్ర అంతటిలో, అన్ని సంస్కృతులలో, అన్ని నాగరికతలలో, మరియు అన్ని ఖండాలలో అధిక సంఖ్యక ప్రజలు ఎదో ఒక రకమైన దేవుని యొక్క ఉనికిని నమ్ముతారు గనుక, ఈ నమ్మకమును కలిగించే ఒకటి (లేదా ఒకరు) ఉండే ఉంటారు.

దేవుని ఉనికికి గల పరిశుద్ధ గ్రంధ వాదనలతో పాటు కొన్ని హేతుబద్ధ వాదనలు కూడా ఉన్నాయి. మొదటిగా మనకు అస్తిత్వ వాదన ఉంది. ఈ అస్తిత్వ వాదనలో ప్రసిద్ధమైన రూపము దేవుడు అనే భావనను దేవుని ఉనికిని ఋజువు చేయడానికి వాడుతుంది. అది దేవుని “తన కంటే ఉన్నతమైనవారు ఎవరిని ఊహించలేము” అని నిర్వచిస్తూ మొదలౌతుంది. ఆ తరువాత అది ఉనికి లేకుండా ఉండటం కంటే ఉనికి కలిగి ఉండటం గొప్పదని వాదిస్తుంది, మరియు ఈ కారణాన ఊహించగలిగే గొప్ప వ్యక్తి తప్పక ఉండాలి. దేవుడు ఒకవేళ లేకపోతే, అప్పుడు దేవుడు ఊహించగలిగే గొప్ప వ్యక్తి కాదు, కాబట్టి ఇది అసలు దేవునికున్న ముఖ్య నిర్వచనాన్ని వైరుధ్యపరుస్తుంది.

రెండవ వాదన ఉద్దేశ్యతత్వ వాదన (దీనినే టీలియాలజీ అంటారు). ఈ ఉద్దేశ్యతత్వ వాదన చెప్తుంది ఈ విశ్వం అనేకమైన ఆశ్చర్యకర రూపకల్పనలు కలిగియున్నందున వీటిని చేసిన ఒక దైవికమైన కల్పనాకారుడు ఉండాలి. ఉదాహరణకు, ఒకవేళ భూమి గాని సూర్యుని నుండి ఇంకా దగ్గరగానో లేక ఇంకొంత దూరంగానో ఉంటే, అది ప్రస్తుతం చేస్తున్నట్లుగా జీవకోటిని పోషించగలిగేది కాదు. మన వాతావరణంలో ఉన్న కొన్ని మూలికలు ఎంతోకొంత తక్కువ శాతంలో ఉండి ఉంటే, దరిదాపుగా ఈ భూమి మీద ఉన్న సమస్త జీవకోటి మరణిస్తుంది. ఒక పోషకపదార్ధ అనువు దానంతట అది ఏర్పడుటకు గల అవకాశం10243 లో (అంటే 10 తరువాత 243 సున్నాలు) కేవలం 1 మాత్రమే ఉంటుంది.

దేవుని ఉనికికి గల మూడవ హేతుబద్ధ వాదన విశ్వోద్భవ వాదన. ప్రతి ప్రభావానికి తప్పక ఒక హేతువు ఉండక తప్పదు. ఈ విశ్వము మరియు దానిలో ఉన్న సమస్తము ఒక ప్రభావం. సమస్తమును ఉనికిలోకి తెచ్చినది ఒకటి తప్పక ఉంటుంది. ఆఖరుకు ప్రతి దానిని మనుగడలోనికి తెచ్చిన హేతువు ఉన్నదంటే తప్పకుండా “అహేతువు” అయినది ఒకటి ఉండాలి. ఆ “అహేతువైన” హేతువే దేవుడు.

నాల్గవ వాదనను నైతిక వాదన అంటారు. చరిత్ర అంతటిలో ప్రతి సంస్కృతి ఒక విధమైన చట్టమును కలిగియుంది. ప్రతి ఒక్కరికి తప్పేదో ఒప్పేదో అనే జ్ఞానం ఉంది. నరహత్య, అబద్ధం, దొంగతనం మరియు అనైతికత అన్ని విశ్వవ్యాప్తంగా తిరస్కరించబడినవి. పరిశుద్ధుడైన దేవుని నుండి గాక తప్పు ఒప్పులను గూర్చిన ఈ తెలివి ఎక్కడ నుండి వచ్చి ఉంటుంది?

ఇవన్నీ ఉన్నప్పటికీ, పరిశుద్ధ గ్రంధం సెలవిస్తుంది స్పష్టమైన మరియు విస్మరించరాని దేవుని జ్ఞానాన్ని తిరస్కరించి ఒక అబద్ధాన్ని నమ్ముతారని. రోమా 1:25లో, “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్‌” అని చదువుతాం. దేవుని నమ్మకయుండిన యెడల ప్రజలు నిరుత్తరులై యున్నారు అని పరిశుద్ధ గ్రంధము చెప్తుంది: “ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా. 1:20).

దేవుని ఉనికిని ప్రజలు తిరస్కరిస్తామని అంటుంటారు, ఎందుకంటే అది ఒక “శాస్త్రీయమైనది” కాదు లేదా “ఎందుకంటే దానికి ఆధారము ఏమియు లేదు” అని అంటారు. అసలైన కారణము ఏమంటే ఒకసారి వారు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నట్లయితే, వారు దేవుని పట్ల బాధ్యులుగా ఉన్నారని మరియు ఆయన నుండి క్షమాపణ కోరవలసినవారిగా ఉన్నారని వారు గ్రహించాలి గనుక ఒప్పుకోరు (రోమా. 3:23, 6:23). దేవుడు ఉన్నట్లయితే, మన క్రియలను బట్టి మనము ఆయనకు జవాబుదారులము. దేవుడు లేకపోతే, దేవుడు మనకు తీర్పు తీరుస్తాడనే భయం లేకుండా మనకు ఇష్టమోచ్చినది చేయవచ్చు. ఈ కారణము చేతననే దేవుని ఉనికిని తిరస్కరించే చాలా మంది సహజసిద్ధ సృష్టి అనే సిద్ధాంతాన్ని గట్టిగా పట్టుకొని వ్రేలాడుతుంటారు – ఈ సిద్ధాంతం వారికి సృష్టికర్తయైన దేవుని నమ్ముటకు ఒక ప్రత్యమ్నాయ మార్గాన్ని ఇస్తుంది. దేవుడు ఉన్నాడు మరియు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆయన ఉన్నాడని తెలుసు. కొందరు ఆయన లేడని నిరూపించడానికి దూకుడుతో ప్రయత్నిస్తారు అనే విషయమే ఆయన ఉన్నాడు అనడానికి ఋజువుగా ఉంది.

దేవుడు ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? క్రైస్తవులముగా, మనము ప్రతి దినము ఆయనతో మాట్లాడతాము గనుక ఆయన ఉన్నాడని మనము ఎరుగుతాము. ఆయన మనతో మాట్లాడడం వినదగేట్లు ఉండదు, కాని ఆయన ప్రసన్నతను స్పృశిస్తాం, ఆయన నడిపింపును అనుభవిస్తాం, ఆయన ప్రేమను తెలుసుకుంటాం, ఆయన కృప కొరకు కనిపెడతాం. దేవుడు తప్ప వేరే ఎవ్వరు మనకు వివరించలేని కొన్ని సంగతులు మన జీవితములలో జరిగాయి. దేవుడు ఎంతో అద్భుతరీతిగా మనలను రక్షించి మన జీవితాలను మార్చాడు కనుక ఆయన ఉనికిని గుర్తించి ఆయనను స్తుతించకుండా ఉండలేము. ముందు నుండే స్పష్టంగా కనిపించే దానిని విస్మరించే వారిని పైన తెలుపబడిన వాదనలు ఏవీ కూడా ఒప్పించలేవు. ఆఖరుగా, దేవుని ఉనికి విశ్వాసముతో అంగీకరించబడాలి (హెబ్రీ. 11:6). దేవునిపై విశ్వాసం అంటే చీకటిలోనికి మనం వేసే గ్రుడ్డి అడుగు కాదు; బాగా వెలిగించబడిన గదిలోనికి వేసే సురక్షితమైన అడుగు, అక్కడ అధిక సంఖ్యాకులు ఇప్పటికే నిలిచియున్నారు.

ఆదికాండము 6:1-4లో ఉన్న దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు ఎవరు?2020-05-02T16:17:44+05:30

ఆదికాండము 6:1-4 వచనములు దేవుని కుమారులను మరియు నరుల కుమార్తెలను గూర్చిన ప్రస్తావన చేస్తుంది. ఈ దేవుని కుమారులు ఎవరు మరియు నరుల కుమార్తెలతో వీరు కనిన బిడ్డలు ఎందుకు శూరుల వంశముగా (నెఫీలులు అను పదమునకు ఇదే అర్ధముగా సూచించబడినది) వర్దిల్లారు అనే విషయమై అనేకమైన సలహాలు చేయబడినవి.

దేవుని కుమారులు యొక్క గుర్తింపును గూర్చి చేయబడిన మూడు ప్రధానమైన ఆలోచనలు ఏవనగా: 1) వారు పడిపోయిన దూతలు, 2) వారు శూరులైన మానవ నాయకులు, లేదా 3) కయీను యొక్క దుష్ట సంతానముతో వివాహములాడిన సేతు యొక్క దైవీక సంతానమువారు. మొదటి ఆలోచనకు బలమును చేకూర్చే అంశము ఏమంటే పాతనిబంధనలో ఎప్పుడు కూడా “దేవుని కుమారులు” అనగా దూతలను సూచిస్తుంది (యోబు 1:6; 2:1; 38:7). దీనికి బహుశ ఎదురయ్యే సమస్య మత్తయి 22:30లో మనకు కనబడుతుంది, అక్కడ దూతలు వివాహమాడవని తెలియజేయబడింది. దేవదూతలకు లింగము అనేది ఉంటుందని లేదా అవి పునరుత్పత్తి చేయగలవని నమ్మునట్లు పరిశుద్ధ గ్రంధము మనకు ఎట్టి కారణములను ఇవ్వలేదు. మిగిలిన రెండు ఆలోచనలలో అయితే ఈ సమస్య ఉండడు.

2వ మరియు 3వ ఆలోచనల యొక్క బలహీనత ఏమంటే సాధారణమైన మానవ పురుషులు సాధారణమైన మానవ స్త్రీలను వివాహమాడినప్పుడు “శూరులు” లేదా “పూర్వకాలమందు శూరులు, పేరుపొందిన వారు” వీరికి ఎలా పుడతారు అనే ప్రశ్న. ఇంకా, బలవంతులైన మానవ పురుషులు లేదా సేతు యొక్క సంతానమువారు సాధారణమైన మానవ స్త్రీలను లేదా కయీను సంతానమువారిని వివాహమాడుటకు దేవుడు అభ్యంతరపరచలేదు గనుక దేవుడు ఈ లోకము మీదికి జలప్రళయమును ఎందుకు రప్పిస్తాడు (ఆది. 6:5-7)? ఆదికాండము 6:5-7లో సంభవించబోతున్న తీర్పు ఆదికాండము 6:1-4లో జరిగిన సంఘటనలతో అనుసంధానించబడింది. మానవ స్త్రీలతో పడిపోయిన దూతలు చేసుకున్న దుర్మార్గపు, విచక్షణారాహిత్యమైన వివాహము వలననే ఇటువంటి కఠోరమైన తీర్పు జరుగవచ్చునని మనకు తెలుస్తుంది.

ముందు ప్రస్తావించినట్లుగా, మొదటి ఆలోచన యొక్క బలహీనత ఏమనగా, మత్తయి 22:30వ వచనము “పునరుత్థానమందు ఎవరును పెండ్లిచేసికొనరు, పెండ్లి కియ్యబడరు; వారు పరలోకములో ఉన్న దూతలవలె ఉందురు” అని ప్రకటిస్తుంది. అయినప్పటికీ, “దేవదూతలు పెండ్లి చేసికొనుటకు సమర్ధులు కారు” అని ఈ వాక్యము చెప్పుటలేదు. కాని, దూతలు పెండ్లి చేసికొనరు అని మాత్రమే ఈ వాక్యము చెప్తుంది. రెండవదిగా, మత్తయి 22:30 “పరలోకములో ఉన్న దూతల”ను గూర్చి మాట్లాడుతుంది. పడిపోయిన దూతలను గూర్చి, అంటే సృష్టింపబడిన దేవుని క్రమమును గూర్చి ఆలోచించక దేవుని ప్రణాళికను ఎప్పుడు అభ్యంతరపరచవలెనని క్రియాశీలకంగా ఎదురు చూసే, దూతలను గూర్చి మాట్లాడుతుంది. దేవుని పరిశుద్ధ దూతలు పెండ్లి చేసికొనరు లేదా లైంగిక సంబంధములలో పాలుపొందరు అనే సత్యము సాతాను మరియు దాని దూతలు కూడా అలాగే ఉంటారు అని సూచించుటలేదు.

1వ ఆలోచనే అత్యంత సాధ్యమగు వివరణ. అవును, దూతలను లింగములు లేనివారిగా పరిగణించి “దేవుని కుమారులు” అంటే మానవ స్త్రీలతో పునరుత్పత్తిలో పాలుపొందిన పడిపోయిన దూతలు అని చెప్పడం నిజముగానే ఆశక్తికరమైన ఒక “వైరుధ్యము.” కానీ, దూతలు ఆత్మీయమైన జీవులు కాగా (హెబ్రీ. 1:14), అవి భౌతికమైన రూపములో మానవులుగా అగుపడవచ్చు (మార్కు 16:5). లోతు ఇంటిలో ఉన్న ఇద్దరు దూతలతో సొదొమ మరియు గొమోఱ్ఱ పురుషులు శయనించాలని కోరుకున్నారు (ఆదికాండము 19:1-5). దూతలు మానవ రూపమును తీసుకోవడం అనేది సాధ్యపడే విషయమే, అంటే మానవ లైంగికతను మరియు బహుశ వారి పునరుత్పత్తిని కూడా అనుకరించునంతగా మానవ రూపమును తీసుకోవడం సాధ్యమే. పడిపోయిన దూతలు తరచూ ఈ విధంగా ఎందుకు చేయరు? ఎందుకంటే చెడ్డదైన ఈ పాపమును చేసినందున దేవుడు ఈ పడిపోయిన దూతలను బంధించాడు గనుక, తద్వారా పడిపోయిన కడమ దూతలు ఇలా చేయకుండా ఉంటాయి (యూదా 6లో వివరించినట్లుగా). పడిపోయిన దూతలు ఆదికాండము 6:1-4లో ప్రస్తావించబడిన “దేవుని కుమారులే” అని మునుపటి హెబ్రీ వ్యాఖ్యానకర్తలు మరియు ప్రత్యక్షతను గూర్చిన వాక్యాలను మరియు ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అట్టి వాక్యాలను (apocryphal మరియు pseudepigraphal) వ్యాఖ్యానించే వారు కూడా ఏకాభిప్రాయంతో ఉండేవారు. ఈ అభిప్రాయం ఎంతమాత్రమును ఈ వివాదాన్ని పరిష్కరించదు. కానీ, ఆదికాండము 6:1-4లో పడిపోయిన దూతలు మానవులైన స్త్రీలతో కూడారు అనే వాదన నేపథ్యపరంగానూ, వ్యాకరణ పరంగానూ, అలాగే చారిత్రిక ఆధారాల పరంగానూ బలమైన వాదనగా ఉంటుంది.

గ్రహాంతరవాసులు లేక UFOలు లాంటివి ఉన్నాయా?2020-05-02T16:16:20+05:30

మొదటిగా, “గ్రహాంతరవాసుల”ను “నైతిక ఎంపికలు చేసికొనుటకు, జ్ఞానము కలిగియుండుట, భావోద్రేకం, మరియు ఒక ఇష్టము కలిగియుండె సామర్ధ్యము” అని మనము నిర్వచిస్తాము. తరువాత, కొన్ని విజ్ఞాన శాస్త్ర వాస్తవాలు:

1. మన సౌర వ్యవస్థలో ప్రతిదానికి దాదాపుగా మనుష్యులు అంతరిక్షనౌకను పామేను. ఈ గ్రహాలను పరిశీలించిన తర్వాత, మనము అన్నిటిని తోసిపుచ్చి కాని అంగారకుడు మరియు చంద్రుని యొక్క బృహస్పతి జీవమునకు సహకరించుట సాధ్యము అని చెప్పవచ్చు.

  1. 1976లో, U.S.A ఇద్దరు వ్యోమగాములను అంగారకునిపైకి పంపెను. ప్రతివానికి అంగారక ఇసుకపై తవ్వి మరియు ప్రాణులకు ఏదైనా గుర్తు ఉందా అని విశ్లేషించడానికి పరికరము ఉండెను. వారు ఖచ్చితముగా ఏమి కనుగొనలేదు. విరుద్ధంగా, ఒకవేళ నీవు భూమిపై చాలా బంజరు ఎడారి లేక అంటార్కిటికాలో నున చాలా గడ్డకట్టిన మురికి మట్టిని విశ్లేషిస్తే, నీవు అది సూక్ష్మజీవులతో జతచేయబడి ఉండెనని కనుగొందువు. 1977లో, U.S.A అంగారక ఉపరితలముపైకి మార్గము కనుగొనువానిని పంపెను. ఈ రోవర్ చాలా నమూనాలను తీసికొని మరియు మరిఎక్కువ ప్రయోగాలను జరిగించెను. అది కూడా ఖచ్చితంగా ప్రాణుల గుర్తు ఏమిలేదని కనుగొనెను. అప్పటి నుండి, అంగారకునిపైకి చాల కార్యములు ప్రారంభించబడెను. ఫలితాలు ఎల్లప్పుడు ఒకే మాదిరిగా ఉండెను.
  2. దూర సౌర వ్యవస్థలో ఖగోళశాస్త్రజ్ఞులు నిరంతరం కొత్త గ్రహాలను కనుగొనుచుండెను. కొనదరు చాలా గ్రహాల ఉనికి ఈ విశ్వములో ఏదో ఒకచోట ప్రాణులు ఉండవచ్చునని నిరూపించును. వాస్తవమేమిటంటే ఇందులో ఏవి కూడా ప్రాణమునకు సహకరించే దగ్గరిది ఏమి కూడా ఎప్పుడు నిరూపించబడలేదు. భూమికి మరియు ఈ గ్రహాలకు మధ్యవున్న విపరీతమైన దూరమును బట్టి ప్రాణుల జీవమునకు ఏదైనా సామర్ధ్యత వున్నదా అనే దానిగూర్చి తీర్పుకు అసాధ్యముగా చేయును. మన సౌర వ్యవస్థలో భూమి ఒక్కటే ప్రాణులకు సహకరించునని తెలిసికొని, పరిణామవేత్తలు చాలా తీవ్రంగా మరియొక సౌర వ్యవస్థలో మరియొక గ్రహము కనుగొని ప్రాణము ఉద్భవిoచుననే భావన కోరుకొనెను. చాలా ఇతర గ్రహాలూ అక్కడ ఉండెను, కాని మనకు ఖచ్చితంగా అవి ప్రాణమునకు సహకరించునో లేదో పరీక్షించుటకు అంతగా తెలియదు.

అందువలన, బైబిలు ఏమి చెప్తుంది? దేవుని సృష్టిలో భూమి మరియు మానవాళి ఏకైకము. ఆదికాండము 1 దేవుడు భూమిని ఆయన ఇంకా సూర్యుని, చంద్రుని, లేక నక్షత్రాలను సృష్టించకముందే సృష్టించెనని బోధించును. అపొ. 17:24,26 ప్రకటిస్తూ, “జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునాకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు . . . అయన ప్రతి జాతిమనుష్యులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో యని, తనను వెదకునిమిత్తము నిర్ణయకాలమును వారి నివాసస్థలముయొక్క పొలిమేరలను ఏర్పరచెను.”

మొట్టమొదటిగా, మానవాళి పాపము లేకుండా ఉండెను, మరియు లోకములోనిది యావత్తును “చాలామంచిగా” ఉండెను (ఆదికాండము 1:31). మొదటి మానవుడు పాపము చేసినప్పుడు (ఆదికాండము 3), ఫలితము అనారోగ్యము మరియు మరణముతో కలిపి, అన్నివిధములగు సమస్యలు. జంతువులకు దేవుని ఎదుట వ్యక్తిగత పాపము లేనప్పటికీ (అవి నైతిక జీవులు కాదు), కూడా భాధపడి మరియు మరణించును (రోమా 8:19-22). మన పాపమునకు పొందవలసిన శిక్షను తొలగించుటకు యేసుక్రీస్తు మరణించెను. ఆయన మరల వచ్చునప్పుడు, ఆదాము నుండి వున్న శాపమును తొలగించును (ప్రకటన 21-22). రోమా 8:19-22 గమనిస్తే సమస్త సృష్టి ఈ సమయము కొరకు అత్యాసక్తితో ఎదురుచూచు చుండెను. క్రీస్తు మానవాళి కొరకు మరణించుటకు వచ్చెనని మరియు ఆయన కేవలం ఒకేసారి మరణించెనని గమనించుట ప్రాముఖ్యం (హెబ్రీ 7:27; 9:26-28; 10:10).

ఒకవేళ సృష్టంతయు ఇప్పుడు ఆ శాపము క్రింద బాధ పడుతుంటే, భూమిపై కాకుండా యే జీవితమైనా బాధయే. ఒకవేళ, వాదన కొరకు, నైతిక జీవులు ఇతర గ్రహాలపై ఉండి, అప్పుడు అవి కూడా బాధపడును, మరియు ఇప్పుడు ఒకవేళ కాకపోతే, అప్పుడు ఏదోరోజు వారు ఖచ్చితంగా బాధపడును ఎప్పుడైతే సమస్తము మిక్కిలి శబ్దముతో గతించి మరియు మహావేoడ్రముతో కాలిపోవును (2 పేతురు 3:10). ఒకవేళ వారు ఎన్నడు పాపము చేయకపోతే, దేవుడు వారిని శిక్షించుటలో అన్యాయస్తుడు. కాని ఒకవేళ వారు పాపము చేస్తే, మరియు క్రేస్స్టు కేవం ఒకసారే మరణించును (అయన ఏదైతే భూమిపై చేసెనో), అప్పుడు వారు వారి పాపములో మిగిలిపోవును, అది దేవుని గుణమునకు విరుద్ధము (2 పేతురు 3:9). ఇది మనకు సాధించలేని వైరుధ్యమును మనకు వదలును – భూమి బయట నైతిక జీవులు లేకపోతేనే తప్ప.

ఇతర గ్రహాలపై అనైతిక మరియు స్పర్శజ్ఞానం లేని ప్రాణుల ప్రాణుల గూర్చి ఏమిటి? సిల్మద్రలు లేక కుక్కలు మరియు పిల్లులు తెలియని గ్రహాలపై ఉండునా? ఊహాజనితంగా వుంటే, మరియు అది ఎలాంటి బైబిలు సంబంధమైన వాక్యమునకు నిజముగా యే హాని చేయడు. కాని అది ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నల సమాధానంలో సమస్యను సృష్టించును “సృష్టంతయు శ్రమపడుట వలన, దూరపు గ్రహాలపై అనైతిక మరియు స్పర్శజ్ఞానంలేని జీవులను సృష్టించుటలో దేవుని ఉద్దేశ్యం ఏమిటి?”

ముగింపులో, బైబిలు మనము విశ్వములో మరెక్కడ ప్రాణము వుందని నమ్ముటకు యే కారణం ఇవ్వలేదు. నిజానికి, ఎందుకు ఉండదో బైబిలు చాల కారణాలు మనకు ఇచ్చును. అవును, చాలా ఆశ్చర్య మరియు వివరించలేని విషయాలు చోటుచేసికొనెను. కారణం లేనప్పటికీ, ఈ గుణాలను గ్రహాంతరవాసులు లేక UFOలకు అసాధారణం. ఒకవేళ ఈ కోరుకోనిన సంఘటనలకు స్పష్టమైన కారణం వుంటే, అది ఆత్మీయంగా, మరియు మరింత ప్రధానంగా, దయ్యంపట్టినట్లు, ఆరంభములోనే ఉండును.

ఏదెను తోటలో దేవుడు ఎందుకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును పెట్టెను?2020-05-02T16:15:27+05:30

దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఏదెను తోటలో ఆదాము మరియు హవ్వ ఆయనకు విధేయత లేక అవిధేయత చూపుటకు ఒక అవకాశముగా ఉంచెను. ఆదాము మరియు హవ్వ వారు కోరినది ఏమైనా చేయుటకు స్వతంత్రము కలిగి ఉండిరి, ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినుట తప్ప. ఆదికాండము 2:16-17, “మరియు దేవుడైన యెహోవా – ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” ఒకవేళ దేవుడు ఆదాము మరియు హవ్వకు ఆ ఎంపిక ఇవ్వకపోతే, వారు తప్పనిసరిగా యంత్రపు మనుషులుగా వుండి. కేవలం వారు ఏమి చేయాలో అదే చేయుదురు. దేవుడు ఆదాము మరియు హవ్వను “స్వేచ్చ” జీవులుగా, నిర్ణయాలు తీసుకొనే లాగున, మంచి మరియు చెడు మధ్య ఎంపిక చేసుకొనేలా, సృష్టించెను. ఆదాము మరియు హవ్వ నిజముగా స్వతంత్రముగా ఉండుటకు, వారు ఒక ఎంపిక కలిగియుండాలి.

ఆ వృక్షం గూర్చి గాని లేక ఆ వృక్ష ఫలములో గాని తప్పనిసరిగా చెడు ఏమిలేదు. ఆ ఫలము, దానిలోపల మరియు దాని యొక్క, ఆదాము మరియు హవ్వకు మరింత తెలివిని ఇవ్వలేదు. అది, దాని భౌతిక ఫలము విటమిన్ C మరియు మంచిచేసే పీచు, కలిగియుoడవచ్చు, కాని అది ఆత్మీయంగా పోషకము కాదు. అయితే, అవిధేయ క్రియ ఆత్మీయంగా విషతుల్యము. ఆ పాపము ఆదాము మరియు హవ్వ యొక్క నేత్రాలను చెడుకు తెరచెను. మొదటిసారిగా, వారు చెడుగా ఉండటం అంటే ఏంటో, సిగ్గుపడడం, మరియు దేవుని నుండి దాగుట అంటే ఏమిటో తెలిసికొనెను. దేవునికి అవిధేయత చూపడం అనే వారి పాపము వారి జీవితాలలో మరియు లోకములోనికి దుర్నీతిని తెచ్చెను. ఫలమును తినడం, దేవునికి వ్యతిరేకముగా అవిధేయ క్రియ చేయడం, అది ఆదాము మరియు హవ్వకు చెడు యొక్క తెలివిని – వారి దిగంబరత్వమును గూర్చిన తెలివిని ఇచ్చెను (ఆదికాండము 3:6-7).

దేవుడు ఆదాము మరియు హవ్వను పాపము చేయాలని కోరలేదు. దేవునికి పాపము యొక్క ఫలితాలు ఎలావుండునో ముందుగానే తెలుసు. దేవునికి ఆదాము మరియు హవ్వ పాపము చేయునని తద్వారా అది చెడును, బాధను, మరియు మరణమును ఈ లోకములోనికి తెచ్చునని తెలుసు. అలాగైతే, ఎందుకు, దేవుడు సాతానును ఆదామును మరియు హవ్వను శోధించుటకు అనుమతించెను? దేవుడు ఆదామును మరియు హవ్వను సాతాను శోధించేలా అనుమతించి వారిని బలవంతముగా ఎన్నుకొనేలా చేసెను. ఆదాము మరియు హవ్వ, వారి స్వచిత్తములో, దేవునికి అవిధేయత చూపి మరియు దాయబడిన ఫలమును తినేలా ఎన్నుకొనెను. దాని ఫలితములు – చెడు, పాపము, బాధలు, అనారోగ్యము, మరియు మరణము – అప్పటినుండి లోకమును దున్నుచుండెను. ఆదాము మరియు హవ్వ నిర్ణయము ప్రతివాడు పాప గుణముతో జన్మించి, పాపము చేసే ధోరణికలిగి యుండేలా ఫలితమిచ్చెను. ఆదాము మరియు హవ్వ యొక్క నిర్ణయము చివరికి యేసుక్రీస్తు సిలువపై మరణించి మరియు మనకొరకు రక్తము చిందించే అవసరతను కలిగించెను. క్రీస్తులో విశ్వాసము ద్వారా, మనము పాపము యొక్క పరిణామాల నుండి విడిపింపబడియున్నాము, మరియు చివరికి పాపము దానినుండి విడిపింపబడ్డాము. మనము రోమా 7:24-25 లో, అపొస్తలుడైన పౌలు మాటలను ప్రతిధ్వనించుదము, “అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.”

నోవహు జలప్రళయం ప్రపంచవ్యాప్తమ లేక స్థానికమా?2020-05-02T16:14:31+05:30

బైబిలు ప్రకరణలు జలప్రళయం గూర్చి అది ప్రపంచవ్యాప్తంగా జరిగెనని స్పష్టము చేయును. ఆదికాండము 7:11 ప్రకటిస్తూ, “మహాగాధజలముల ఊటలన్నియు ఆ దినమందే విడబడెను, ఆకాశపు తూములు విప్పబడెను.” ఆదికాండము 1:6-7 మరియు 2:6 మనకు మనము ఈ రోజు అనుభవించే వాతావరణం జలప్రళయం ముందు చాలా వ్యత్యాసంగా వుండేది అని చెప్పును. ఈ విషయాలపై మరియు ఇతర బైబిలు సంబంధమైన వివరణలపై ఆధారపడి, ఇది సహేతుకంగా ఒక సమయంలో భూమి ఏదో ఒకరకమైన నీటి పందిరిచే కప్పబడెనని ఊహించిరి. ఈ పందిరి ఒక ఆవిరి పందిరి, లేక అది వలయాలను, శనిగ్రహము యొక్క మంచువలయాల వలే కలిగియుండవచ్చు. ఇది, భూగర్భ జలముల పొరతో కలిసి, భూమిపై వదలబడెను (ఆదికాండము 2:6) అది ప్రపంచవ్యాప్త జలప్రలయమునకు కలుగజేసెను.

జలప్రళయం యొక్క విస్తారతను స్పష్టముగా చూపే వచనాలు ఆదికాండము 7:19-23. నీటిని గూర్చి, “ఆ ప్రచండ జలములు భూమిమీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను. పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలేను గనుక పర్వతములును మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి పశువులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను. నరులతో కూడా పశువులును పురుగులును ఆకాశపక్షులును నేలమీదనున్న జీవరాశులన్నియు తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలోనున్నవియు మాత్రము మిగిలియుండెను.”

పై ప్రకరణలో, “సమస్తము” అనే పదము మరలామరల వాడబడుట మాత్రం చూడము కానీ, మనము “ఆకాశామంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నియు మునిగిపోయెను,” “జలములు ప్రబలి పర్వతములను 20 అడుగుల కంటే ఎక్కువగా కప్పివేసెను,” మరియు “ఉపిరిగలవన్నియు భూమిమీద సంచరించువన్నియు చనిపోయెను” అని కనుగొందుము. ఈ వివరణలు స్పష్టముగా భూమినంతటిని కప్పివేసిన ఒక విశ్వవ్యాప్తమైన జలప్రళయమును వర్ణించును. అలాగే, ఒకవేళ ఆ జలప్రళయం స్థానికమైతే, దేవుడు నోవహును కేవలం జంతువులను అన్నిటినీ వలసపోనివ్వడానికి బదులుగా ఒక ఓడను ఎందుకు నిర్మించమని సూచించాడు? మరియు ఆయన నోవహును ఒక గృహమంత పెద్ద ఓడను అన్ని రకాల భూమిపైనున్న భూజంతువుల కొరకు నిర్మించమని ఎందుకు సూచిస్తాడు? ఒకవేళ ఆ జలప్రళయం ప్రపంచవ్యాప్తం కాకపోతే, అప్పుడు ఒక ఓడ అవసరమే వుండివుండేది కాదు.

2 పేతురు 3:6-7లో, పేతురు కూడా జలప్రళయం యొక్క విస్వవ్యాప్తతను వివరించును, అక్కడ అతడు చెప్తూ, “ఆ నీళ్లవలన అప్పుడున్న లోకము నీటివరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశానమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి.” ఈ వచనములలో పేతురు “విశ్వవాప్త” జలప్రళయ తీర్పు నోవహు సమయములో వచ్చెనని పోల్చి మరియు అప్పుడున్న ప్రపంచము నీటివరదతో ఉండెనని చెప్పెను. ఇంకా, చాలామంది బైబిలుసంబంధ రచయితలు ప్రపంచవ్యాప్త జలప్రళయము యొక్క చారిత్రాత్మికమని అంగీకరించెను (యెషయా 54:9; 1 పేతురు 3:20; 2 పేతురు 2:5; హెబ్రీ 11:7). చివరిగా, ప్రభువైన యేసుక్రీస్తు విశ్వవాప్త జలప్రళయము నమ్మి మరియు దానిని యానన తిరిగి వచ్చినప్పుడు ప్రపంచమునకు వచ్చే నాశన రకముగా తీసికొనెను (మత్తయి 24:37-39; లూకా 17:26-27).

ప్రపంచవ్యాప్త విపత్తును సూచించే దేశవ్యాప్త జలప్రళయమునకు చాలా ఎక్కువ బైబిలు ఆధారములు ఉండెను. ప్రతి ఖండములో అధికమైన శిలాజ స్మశానములు మరియు పెద్ద మొత్తములో వేగవంతమైన కప్పుదలకు అత్యధిక వృక్ష పరిమాణమునకు కావలసిన బొగ్గు నిక్షేపాలు కనుగొనబడెను. ప్రపంచము చుట్టూ పర్వత శిఖరములపై సముద్ర శిలాజములు కనుగొనబడెను. జలప్రళయ పురాణ రూపములో ప్రపంచ ఆని భాగాలలో సంస్కృతులు ఏదో ఒక రూపములో ఉండెను. ఈ వాస్తవములన్నియు మరియు చాల వేరేవి దేశవ్యాప్త జలప్రళయమునకు ఆధారములు.

భూమి యొక్క వయస్సు ఏమిటి? ఈ భూమి యొక్క వయస్సు ఎంత?2020-05-02T16:13:44+05:30

ఇవ్వబడిన వాస్తవాలు అనుగుణంగా, బైబిలు ప్రకారం, మన గ్రహము యొక్క ఉనికిలో ఆరవ రోజున ఆదాము సృష్టించబడెను, మనము ఒక బైబిలు ఆధారిత, మానవాళి యొక్క కాలక్రమానుసార వివరాలు చూచుట ద్వారా భూమి యొక్క సుమారు వయస్సును గుర్తించవచ్చు. ఆదికాండ వివరణ దీనికి ఖచ్చితమైన ఆధారముగా అనుకొనవచ్చు, సృష్టి యొక్క ఆరు రోజులు అక్షరాలా 24-గంటల కాలాలు, మరియు ఆదికాండము యొక్క కాలక్రమములో ఏవిధమైన అనిశ్చిత ఖాళీలు లేవు.

ఆదికాండము 5 మరియు 11 అధ్యాయాలలో తెలుపబడిన వంశావళిలో ఆదాము మరియు అతని వారసులు ప్రతీ ఒక్కరూ తరువాత వంశములో ఒక క్రమానుగత పూర్వికుల వరుసలో జన్మనిచ్చినట్లుగా తెలుపుతుంది. కాలక్రమానుసారంగా అబ్రాహాము ఎక్కడ సరిపోతాడో నిర్ణయించుట మరియు ఆదికాండము 5 మరియు 11 అందించిన వయస్సులను జోడించి ద్వారా, భూమి 6000 సంవత్సరాల నాటిదని బైబిలు భోధించుచున్నది అని స్పష్టమగుచున్నది, కొన్ని వందల సంవత్సరాలు అటు ఇటుగా.

నేడు శాస్త్రవేత్తలలో అధికులు అంగీకరిస్తున్న బిలియన్ల సంవత్సరాలు మరియు మన అధిక విద్యా సంస్థలలో భోదించుచున్న దానిని గురించి ఏమిటి? ఈ వయస్సు ప్రధానంగా రెండు వయస్సును నిర్ణయించే పద్దతులను నుండి తీసుకోబడింది: రేడియోమెట్రిక్ కాలనిర్ణయము మరియు జియోలాజిక్ (భూవిజ్ఞాన) కాలపుకొలత. 6000 సంవత్సరాలకు అనుకూలమైన శాస్త్రవేత్తలు రేడియోమెట్రిక్ కాలనిర్ణయము పొరపాట్లతో కూడుకొని స్థాపించబడినది అని నొక్కి చెప్పుచున్నారు, కాని జియోలాజిక్ కాలవ్యవధి దానిలో విఫలమై వృత్త ఆలోచన ఉపయోగిస్తుంది. అంతేకాక, వారు పాత-భూపురాణాల అపోహలను సూచిస్తూ, స్తలీకరణ, శిలాజీకరణ మరియు వజ్రాలు, బొగ్గు, నూనె, శిలాజిత్తులు, గుహలలో ఏర్పడు స్తంబాలు మొదలగునవి ఏర్పడుటకు చాలా కాలము పడుతుంది అను అనేక సాధారణమైన అపోహలను తెలుపుతారు. చివరిగా, యువ-భూవాదులు భూమిని గురించి పాత-భూమి ప్రతిష్టతను నిలబెట్టు ఆధారాల స్థానంలో భూమి యొక్క యుక్త వయస్సును గూర్చి ఒక అనుకూలమైన ఆధారాలను తెలియజేసారు. యుక్త-భూమి శాస్త్రవేత్తలు నేడు తక్కువగా ఉన్నారని గుర్తిస్తున్నారు కానీ మరింతమంది శాస్త్రజ్ఞులు కాలక్రమేనా పరిక్షించుట ద్వారా మరియ ఇప్పుడు అంగీకరించిన పాత-భూ సమాహారమును సమీపంగా చూచుట ద్వారా వారి స్థానము పెరుగునని నొక్కి చెప్పుచున్నారు.

చివరికు, భూమి యొక్క వయస్సును రుజువుపరచుట సాధ్యం కాదు. 6000 సంవత్సరాలు లేక బిలియన్ల సంవత్సరాలు, రెండు దృక్పధాలు (మరియు మధ్యలో ప్రతీది) విశ్వాసం క్లేదా తలంపుల మిద ఆధారపడి ఉంటుంది. బిలియన్ల సంవత్సరాలను నమ్మువారు రేడియోమెట్రిక్ కాలనిర్ణయమును విశ్వసిస్తూ మరియు రేడియో- ఐసోటోప్స్ సాధారణ క్షయ బంగమును ఆపేందుకు చరిత్రలో ఎటువంటి సంఘటన జరుగలేదు అను పద్దతులను నమ్ముతారు. 6000 సంవత్సరాలను నమ్మువారు బైబిలు వాస్తవము అని నమ్మి భూమి యొక్క “స్పష్టమైన” వయస్సును వివరించేందుకు ఇతర కారణాలు, ప్రపంచ జలప్రళయం, లేదా దానికి ఎక్కువ వయస్సు ఇచ్చునట్లుగా “కనిపించునట్లు” దేవుడు లోకమును సృష్టించుట. ఒక ఉదాహరణగా, ఒక సంపూర్ణముగా ఎదిగిన యుక్త వయస్సు గల మానవులుగా దేవుడు ఆదామును హవ్వను సృజించెను. ఒకవేళ ఒక వైద్యుడు ఆదాము హవ్వను వారు సృజించబడినప్పుడు పరీక్షిస్తే, వైద్యుడు వారి వయస్సును 20 సంవత్సరాలుగా అంచనా వేయవచ్చు (లేదా వారు కనిపించినంత వయస్సు గలవారిగా) అప్పుడు, వాస్తవంగా, ఆదాము మరియు హవ్వ ఒక రోజు వయస్సు గలవారు. ఏది ఏమైనప్పటికీ, ముల్యాంకాన పద్ధతి గల నాస్తిక శాస్త్రవేత్తల మాటల కంటే దేవుని వాక్యమును విశ్వసించుటకు సరియైన కారణము ఉంటుంది.

దేవునిలో విశ్వాసం మరియు విజ్ఞానము విరుద్ధమా?2020-05-02T16:12:18+05:30

విజ్ఞానము “పరిశీలన, గుర్తింపు, వర్ణణ, ప్రయోగాత్మక విచారణ, మరియు దృగ్విషయం యొక్క వివరణ” గా నిర్వచింపబడును. సహజ విశ్వము యొక్క గొప్ప అర్ధమును పొందుటకు మానవాళికి విజ్ఞానము ఒక పద్దతిగా ఉపయోగపడును. అది పరిశీలన ద్వారా జ్ఞానము కొరకు వెదకుట. విజ్ఞానములో పురోగమనాలు మానవుని తార్కిక మరియు ఊహను చేరుటను ప్రదర్శించును. అయితే, విజ్ఞానములో ఒక క్రైస్తవుని నమ్మిక దేవునిలో మన నమ్మికవలే ఉండకూడదు. ఒక క్రైస్తవునికి దేవునిలో నమ్మిక మరియు విజ్ఞానముపై గౌరవం, ఏది సరియైనదో మరియు ఏది కాదో మనము గుర్తించుకొనేవరకు కలిగియుండాలి.

దేవునిలో మన నమ్మిక ఒక విశ్వాస నమ్మిక. మనకు రక్షణ కొరకు ఆయన కుమారునిలో విశ్వాసం, సూచన కొరకు ఆయన వాక్యములో విశ్వాసము, మరియు నడిపింపు కొరకు పరిశుద్ధాత్మలో విశ్వాసం ఉండెను. దేవునిలో మన విశ్వాసం ఖచ్చితంగా ఉండాలి, మన విశ్వాసం దేవునిలో వుంచడం వలన, మనము ఒక ఖచ్చితమైన, సర్వశక్తిగల, సర్వజ్ఞానియైన సృష్టికర్తపై ఆధారపడుదము. విజ్ఞానములో మన నమ్మకము తెలివికలిగియుండాలి మరియు అంతకన్నా ఎక్కువకాకూడదు. విజ్ఞానమును బట్టి మనము చాలా గొప్ప విషయాలు చేయవచ్చు, కాని విజ్ఞానము బట్టి మనము తప్పులు కూడా చేయవచ్చు. ఒకవేళ మన విశ్వాసము విజ్ఞానములో ఉంచితే, మనము సరికాని, పాప, పరిమిత, నైతిక పురుషులపై ఆధారపడుదుము. విజ్ఞానము చరిత్ర అంతటిలో చాలా విషయాలను బట్టి తప్పు, భూమి ఆకారము, శక్తిగలిగిన విమానము, వాక్సిన్స్, రక్తమార్పిడులు, మరియు ఇంకా పునరుత్పత్తి లాంటివి. దేవుడు ఎన్నడూ తప్పు కాదు.

సత్యము ఏమిటంటే భయపడవలసినది ఏమిలేదు, అందువలన ఒక క్రైస్తవుడు మంచి విజ్ఞానమునకు భయపడుటకు కారణం లేదు. దేవుడు మన విశ్వమును సృష్టించిన విధానము గూర్చి మరిఎక్కువ నేర్చుకొనుట మానవాళి అంతా సృష్టి యొక్క అద్భుతాన్ని ప్రశంసించేలా చేయును. మన జ్ఞానమును విస్తరించుకొనుట మనము అనారోగ్యము, అజ్ఞానము, మరియు అపార్ధముతో పోరాటము చేయుటకు సహాయపడును. అయితే, ఎప్పుడైతే శాస్త్రవేత్తలు తమ విశ్వాసమును మన సృష్టికర్త కంటే ఎక్కువగా మానవ తార్కికముపై వుంచునో అప్పుడు అక్కడ ప్రమాదం ఉండును. ఈ వ్యక్తులు ఎవరైనా ఒక మతానికి అంకితమైనట్లుగా వుంటే వారికి వ్యత్యాసము కాదు; వారు విశ్వాసమును మనుష్యునిలో ఎన్నుకొని మరియు ఆ విశ్వాసమును రక్షించుటకు వాస్తవాలు కనుగొనును.

ఇప్పటికీ, చాలావరకు హేతుబద్ధ శాస్త్రవేత్తలు, దేవుని నమ్ముటకు తృణీకరించిన వారు కూడా, విశ్వమును అర్ధము చేసికొను సంపూర్ణత కొదువుగా వుందని ఒప్పుకొనును. వారు దేవుడు కాని బైబిలు కాని విజ్ఞానము ద్వారా నిరూపించబడడం లేక నిరూపించలేకపోవడం సాధ్యం కాదని ఒప్పుకొనును, ఎలాగైతే వారికి ఇష్టమైన సిద్ధాంతాలు చివరికి చాలావరకు నిరూపించడం లేక నిరూపించలేకపోవడం జరగలేదు. విజ్ఞానము నిజముగా తటస్థ క్రమశిక్షనగా చెప్పబడి, కేవలం సత్యమును వెదుకుచు, కాని ముందస్తు ప్రణాళిక లేకుండా వుంది.

విజ్ఞానములో చాలా వరకు దేవుని ఉనికికి మరియు పనికి మద్దతునిచ్చును. కీర్తనలు 19:1 చెప్పును, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” ఆధునిక విజ్ఞానము విశ్వము గూర్చి మరింతగా కనిపెట్టుచుండగా, మనము సృష్టికి మరింత ఆధారము కనుగొనుచున్నాము. DNA యొక్క ఆశ్చర్యమైన సంక్లిష్టత మరియు ప్రతికృతి, భౌతికశాస్త్ర జటిల మరియు ముడిపడే నియమాలు, మరియు షరతుల యొక్క ఖచ్చితమైన సామరస్యం మరియు భూమిమీద రసాయన శాస్త్రం అన్నియు బైబిలు యొక్క వర్తమానమునకు పనిచేసి మద్ధతిచ్చును,. ఒక క్రైస్తవుడు సత్యమును కనుగొనే విజ్ఞానమునకు హత్తుకొనవలెను, కాని “విజ్ఞాన పూజారులు” ఎవరైతే మానవ జ్ఞానమును దేవునికి పైగా వుంచునో వారిని తిరస్కరించాలి.

తెలివైన రూపకల్పన సిద్ధాంతం అనగా ఏమిటి?2020-05-02T16:11:27+05:30

తెలివైన రూపకల్పన సిద్ధాంతము సంక్లిష్ట, గొప్ప సమాచార జీవశాస్త్ర నిర్మాణాలను వివరించుటకు అవసరమైన తెలివైన కారణాలు మరియు ఈ కారణాలు ఆమోదయోగ్యముగా గుర్తించదగినవి అని చెప్పును. నిర్దిష్ట జీవశాస్త్ర లక్షణాలు డార్విన్ యాదృచ్చిక అవకాశ వివరణ ప్రమాణాలను వ్యతిరేకించును, ఎందుకంటే అవి రూపకల్పన చేయబడినట్లు కనబడును. రూపకల్పన తార్కికంగా ఒక తెలివైన కల్పనచేయువాని అవసరత కలిగియుండడం వలన, ఒక కల్పనచేయువానికి రూపకల్పన ఉదాహరణ ప్రదర్శన ఆధారముగానుండెను. తెలివైన రూపకల్పన సిద్ధాంతములో మూడు ప్రాధమిక వాదనలు ఉండెను: 1) తగ్గించ వీలుకాని సంక్లిష్టత, 2) పేర్కొన్న సంక్లిష్టత, మరియు 3) సంబంధ సిద్ధాంతము.

తగ్గించ వీలుకాని సంక్లిష్టత “. . . చాలా బాగుగా సరిపోలిన పరస్పర భాగాలు కలిగియుండి ఒక ప్రాధమిక క్రియకు కారణమయ్యే ఒక వ్యవస్థ, ఎక్కడైతే ఏఒక్క భాగము తీసివేసిన అది ఆ క్రియ నిలుపుదలను ప్రభావితం చేయును” అని నిర్వచింపబడును. సులువుగా చెప్తే, జీవితము ఉపయోగకరముగా ఉండుటకు అవిభక్త భాగాలు ఒక దానిపై మరొకటి ఆధారపడును. యాదృచ్చిక పరస్పరమార్పు ఒక క్రొత్త భాగ అభివృద్ధికి తోడ్పడును, కాని ఇది ఒక క్రియా వ్యవస్థకు అవసరమైన రకరకాల భాగాల ఉభయ అభివృద్ధికి తోడ్పడదు. ఉదాహరణకు, మానవుని నేత్రము ఖచ్చితముగా చాలా ఉపయోగకరమైన ఒక వ్యవస్థ. కనుగుడ్డు లేకుండా దృష్టి నాడి, మరియు దృష్టి వల్కలం, ఒక యాధృచ్చిక పరస్పర అసంపూర్ణ నేత్రము ఒక జాతి మనుగడకు నిజముగా ప్రతికూలము మరియు సహజ ఎంపిక పద్ధతి ద్వారా అందువలన తొలగించబడును. ఒక నేత్రము దాని భాగాలన్నియు కలిగి మరియు ఒకే సమయంలో సరిగా పనిచేస్తే తప్ప ఆ వ్యవస్థ పనికిరాదు.

పేర్కొన్న సంక్లిష్టత, జీవుల నమూనాలలో పేర్కొన్న సంక్లిష్టత కనుగొనబడడం వలన, వారి మూలమునకు ఏదో ఒక రకమైన మార్గదర్శము ఉండునని పరిగణించబడును అని చెప్పే విషయము. పేర్కొన్న సంక్లిష్ట వాదన ఒక సంక్లిష్ట నమూనా యాదృచ్చికమైన పద్ధతి ద్వారా అభివృద్ధి చెoదుట అసాధ్యమని ప్రకటించును. ఉదాహరణకు, 100 కోతులు మరియు 100 కంప్యూటర్లతో నిండియున్న ఒక గది చివరికి కొన్ని పదాలను, లేక కనీసం ఒక వాక్యమును ఉత్పత్తి చేయును, కాని అది ఎప్పటికీ ఒక Shakespearean రచన కాలేదు. మరియు ఒక Shakespearean రచన కంటే జీవసంబంధ జీవితము ఎంత సంక్లిష్టమైనది?

సంబంధ సిద్ధాంతము ప్రపంచము మరియు విశ్వము “శ్రేష్ఠముగా-సమ్మతించబడి” భూమిపై జీవితము కొరకు అనుమతించును అని చెప్పును. ఒకవేళ భూమియొక్క గాలి మూలకాల నిష్పత్తి కొద్దిగా మార్చితే, చాలా జీవులు త్వరితముగా తమ ఉనికిని నిలుపుచేయును. ఒకవేళ భూమి సూర్యునికి కొన్ని మైళ్ల దగ్గరగా లేక ఇంకా కొంచం దూరముగా ఉంటే, చాలా జీవులు ఉనికి ఆగిపోవును. భూమిపై జీవితము యొక్క ఉనికి మరియు అభివృద్ధి అవసరమైనది చాలా మూలకాలు కచ్చితమైన సమ్మతంలో వుండి అది ఆ మూలకాలన్నిటికీ సమన్వయములేని యాదృచ్చిక సంఘటనలు వచ్చుట అసాధ్యముగా ఉండును.

తెలివైన రూపకల్పన సిద్ధాంతము తెలివికి మూలమును ముందుగా గుర్తించకుండా (అది దేవుడా లేక UFO వలె లేక మరిఏదైనా అని), తెలివైన రూపకల్పన సిద్ధాంతకర్తలలో అత్యధికులు ఆస్తికులు.వారు రూపకల్పన ప్రదర్శన జీవశాస్త్ర ప్రపంచము దేవుని ఉనికికి ఆధారముగా చూచును. అయితే, కొద్ది మంది నాస్తికులు రూపకల్పనకు బలమైన ఆధారమును ఖండించలేరు, కాని సృష్టికర్తయైన దేవుని గుర్తించుటకు ఇష్టపడరు. వారు సమాచారమును భూమి ఏదో రకమైన కొద్ది జాతుల గ్రహాంతర జీవులు విత్తబడెనని ఆధారముగా ఉండును. అయినప్పటికీ, వారు గ్రహాంతర జీవుల మూలమును చెప్పకపోయినా, అందువలన విశ్వసనీయ సమాధానము లేకుండా మొదటి వాదనకు తిరిగి వెళ్లెను.

తెలివైన రూపకల్పన సిద్ధాంతము బైబిలుసంబంధమైన సృష్టివాదం కాదు. రెండు స్థానాలకు మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉండెను. బైబిలు సంబంధమైన సృష్టివాదులు బైబిలు సంబంధమైన సృష్టి పరిమాణం ఆధారపడతగినది మరియు సరియైనది -భూమిపై జీవితము ఒక తెలివైన ప్రతినిధి- దేవునిచే రూపకల్పన చేయబడెనని అనే ముగింపుతో ప్రారంభమగును. వారు అప్పుడు ఈ ముగింపును ప్రోత్సహించే సహజ విధానములో ఆధారము కొరకు చూచెను. తెలివైన రూపకల్పన సిద్ధాంతకర్తలు సహజ విధానంలో ప్రారంభించి మరియు భూమిపై జీవితము ఒక తెలివైన ప్రతినిధిచే (అది ఎవరైనా) రూపకల్పన చేయబడెనని ముగింపునకు చేరుకొనెను.

సృష్టి Vs పరిణామం గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?2020-05-02T16:07:41+05:30

సృష్టి Vs. పరిణామం చర్చకు శాస్త్రీయ వాదన ఇవ్వడం ఈ సమాధానం యొక్క ఉద్దేశ్యం కాదు. సృష్టికి మరియు/లేక పరిణామమునకు వ్యతిరేకముగా శాస్త్రీయ వాదానల కొరకు, మేము ఆదికాండము మరియు Institute for Creation Research సమాధానములను అత్యధికముగా సిఫారసు చేయును. ఈ వ్యాసము యొక్క ఉద్దేశ్యము, బైబిలు ప్రకారంగా, సృష్టి Vs. పరిణామం కూడా ఎందుకు ఉనికిలో వుంది అనే దానిని వివరించుట. రోమా 1:25 ప్రకటిస్తూ, “అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమేన్.”

ఈ చర్చలో ఒక కీలకమైన అంశం పరిణామంను నమ్మే శాస్త్రవేత్తలలో చాలామంది నాస్తికులు లేక దేవుని గూర్చిన జ్ఞానము లేనివారు. కొద్దిమంది ఆస్తిక పరిణామమును కొంత రూపములో పట్టుకొని మరియు ఇతరులు దేవుని ఆస్తిక చిత్రమును తీసికొనును (దేవుడు ఉన్నాడు కాని ఈ ప్రపంచములో లేదు, మరియు ప్రతీది సహజ విధానము కూడా జరుగును). కొద్దిమంది నిజముగా మరియు నిజాయితీగా సమాచారమును చూచి మరియు పరిణామం మంచిగా సమాచారమునకు సరిపడును అనే ముగింపునకు వచ్చును. అయితే, ఇవి పరిణామమును అనుకూలంగా చూచే శాస్త్రవేత్తల శాతం తేలికగా ప్రదర్శించును. విస్తారమైన పరిణామ శాస్త్రవేత్తల సంఖ్య మొత్తం జీవిత పరిణామం యే అత్యధిక ప్రాణి యొక్క జోక్యం లేకుండానే జరిగెనని అనుకొనును. పరిణామ నిర్వచనం ఒక సహజమైన శాస్త్రము.

నాస్తికత్వము నిజమవ్వాలంటే, మైయోక వివరణ వుండి తీరాలి – ఒక సృష్టికర్త కాకుండా- ఎలా ఈ విశ్వము మరియు జీవితము ఉనికిలోనికి వచ్చినది. Charles Darwin కొద్ది పరిణామం రూపమును ముందే నమ్మిక కలిగించినా, అతడు పరిణామునకు ఒక ఆమోదయోగ్యమైన రూపమును- సహజమైన ఎంపికను మొదటిగా అభివృద్ధి చేసెను. Darwin ఒకసారి తననుతాను క్రైస్తవునిగా గుర్తించెను కాని తన జీవితములో జరిగిన కొన్ని విషాదముల ఫలితముగా, ఆయన తర్వాత క్రైస్తవ విశ్వాసమును మరియు దేవుని ఉనికిని పరిత్యజించెను. పరిణామం అనేది ఒక నాస్తికుడిచే కనుగొనబడును. Darwin యొక్క లక్ష్యం దేవుని ఉనికిని లేకుండా చేసి, కాని అది పరిణామ సిద్ధాంతం యొక్క ఆఖరి ఫలితాలలో ఒకటి. పరిణామం నాస్తికత్వ మును కలిగించును. పరిణామ శాస్త్రవేత్తలు వారి లక్ష్యం జీవిత కేంద్రములకు మరియొక వివరణ ఇచ్చుట అని వారు చెప్పరు, మరియు అందువలన నాస్తికత్వమునకు ఒక పునాదిని ఇచ్చును, కాని బైబిలు ప్రకారం, అది ఖచ్చితంగా ఎందుకు పరిణామ సిద్ధాంతం ఉనికిలో వుంది.

బైబిలు మనకు చెప్తుంది, “దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు” (కీర్తనలు 14:1; 53:1). బైబిలు సృష్టికర్త అయిన దేవునిని నమ్మకుండా ఉండుటకు ప్రజలకు ఏవిధమైన సాకు ఉండదని కూడా ప్రకటించును. “ఆయన అదృశ్యలక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు” (రోమా 1:20). బైబిలు ప్రకారం, ఎవరైనా దేవుడు లేడని ఖండిస్తే వాడు బుద్ధిహీనుడు. ఎందుకు, అప్పుడు, చాలా మంది ప్రజలు, కొద్దిమంది క్రైస్తవులు కూడా కలిపి, పరిణామ శాస్త్రవేత్తల శాస్త్రీయ సమాచారమును నిష్పాక్షికంగా అంగీకరించుటకు ఇష్టపడిరి? బైబిలు ప్రకారం, బుద్ధిహీనులు ఉన్నారు! బుద్ధిహీనత అంటే తెలివి లేకపోవడం కాదు. చాలామంది పరిణామ శాస్త్రవేత్తలు తెలివైన మేధస్సు కలవారు. బుద్ధిహీనత జ్ఞానమును సరియైన విధానములో ఆపాదించుటలో సామర్ధ్యత లేకపోవడాన్ని సూచించును. సామెతలు 1:7 మనకు చెప్తుంది, “యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు”.

పరిణామ శాస్త్రవేత్తలు సృష్టిని వెక్కిరించు మరియు/లేక తెలివైన రూపకల్పనను ఒక అశాస్త్రీయ మరియు శాస్త్రీయ పరీక్షకు విలువలేనట్లుగా చేయును. ఒక విషయాన్ని ”విజ్ఞానము” అని పరిగణించాలంటే, వారు వాదించి, అది పరిశీలింపబడి మరియు పరీక్షింపబడాలని; అది “సహజసిద్ధమై” యుండాలి. సృష్టి నిర్వచనము ద్వారా “అతీంద్రియము.” దేవుడు మరియు అతీoద్రీయము పరిశీలించలేరు లేక పరీక్షించలేరు (వాదన కొనసాగును); అందువలన, సృష్టి మరియు/లేక తెలివైన రూపకల్పన విజ్ఞానముగా పరిగణింపబడలేవు. అయినప్పటికీ, పరిణామం కూడా పరిశీలింపబడలేదు లేక పరీక్షిoపబడలేదు, కాని అది పరిణామకులకు ఒక అభ్యంతరంగా కనబడలేదు. దాని ఫలితంగా, సమాచారమంతా యే ఇతర వివరణలు పరిగణించకుండా, ముందుగా ఏర్పరచబడి, ముందుగా ప్రతిపాదించబడి, మరియు ముందుగా అంగీకరింపబడిన పరిణామ సిద్ధాంతముగా వడపోయబడెను.

అయితే, విశ్వము యొక్క మూలము మరియు జీవితము యొక్క మూలము పరీక్షింపబడటం లేక పరిశీలింపబడటం ఉండదు. సృష్టి మరియు పరిణామo రెండు కూడా వాటి మూలాలను బట్టి విశ్వాసంపై ఆధారపడును. పరీక్షింపబడలేవు కూడా ఎందుకంటే మనము బిలియన్ (లేక వేలు) సంవత్సరాలు విశ్వము యొక్క మూలము లేక విశ్వములో జీవితం పరిశీలించుటకు వెనక్కి వెళ్లలేము. పరిణామ శాస్త్రవేత్తలు సృష్టిని తిరస్కరించి అది తార్కికంగా ఆలాగు వారిని పరిణామమును ఒక విజ్ఞాన వివరణ మూలముగా తిరస్కరించుటకు బలవంతము చేయును.పరిణామం, కనీసం మూలాల పరంగానైనా, సృష్టి కంటే “విజ్ఞానము” అనే నిర్వచనములో సరిపడదు. పరిణామం పరీక్షించగలిగిన ఏకైక మూలముగా ప్రతిపాదిoచబడెను; అందువలన ఇది ఏకైక మూలాల సిద్ధాంతమైన “విజ్ఞానము”గా పరిగణింపబడును. ఇది బుద్ధిహీనత! శాస్త్రవేత్తలు ఎవరైతే పరిణామంను ప్రతిపాదిoచునో కనీసం దాని లాభాలు కూడా నిజాయితీగా పరీక్షించుటకు ఆమోదయోగ్యమైన సిద్ధాంతమును తిరస్కరించును, ఎందుకంటే ఇది వారి తార్కికంగాకాకుండా వంకర నిర్వచనమైన “విజ్ఞానము”నకు సరిపడదు.

ఒకవేళ సృష్టి నిజమైతే, మనము బాధ్యత వహించవలసిన సృష్టికర్త ఉండును. పరిణామం నాస్తికత్వమును సశక్తపరచును. పరిణామం నాస్తికులకు సృష్టికర్తయైన దేవునికి దూరముగా జీవితం ఎలా ఉండునో వివరించుటకు ఒక ఆధారమును ఇచ్చును. పరిణామం విశ్వములో దేవుని ప్రమేయం అవసరం అనే దానిని ఖండించును. పరిణామం అనేది మత నాస్తికత్వమునకు “సృష్టి సిద్ధాంతము.” బైబిలు ప్రకారం, ఎంపిక స్పష్టము. మనము సర్వశక్తిగల మరియు సర్వజ్ఞానియైన దేవుని వాక్యము నమ్ముటకు, లేక మనము అతార్కిక పక్షపాతమైన, బుద్ధిహీనుల “విజ్ఞాన” వివరణను నమ్మవచ్చు.

2020-05-02T16:09:38+05:30

Share This Story, Choose Your Platform!

Go to Top